ఎస్ ఐ ఆర్ అంశంలో అప్రమత్తంగా ఉండండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్‌చెరు గడ్డ BRS అడ్డా  వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే  స్కాముల ప్రభుత్వం పోయి స్కీముల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు  సిగాచి మృతులకు నమ్మకద్రోహం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే మున్సిపల్ ఎన్నికల్లో యావత్తు తెలంగాణ బిఆర్ ఎస్ వైపే చూసింది ఐదు మున్సిపాలిటీలు గెలుచుకొని బిఆర్ఎస్ సత్తా చాటారు అద్భుతమైన స్వాగతం పలికిన బిఆర్ ఎస్ గులాబీ కార్యకర్తలకు కృతజ్ఞతలు ఎస్ ఐ ఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి […]

Continue Reading

గణితం ద్వారా సులువైన పరిష్కారాలు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో వివరించిన ఐఐటీ బాంబే ఆచార్యుడు ప్రొఫెసర్ శివాజీ గణేష్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక ఆలోచన, మూడు సమస్యలు, ఒక పద్ధతి’ అనే సూత్రం ద్వారా మనకు ఎదురయ్యే సవాళ్లకు గణిత శాస్త్రం ద్వారా పరిష్కారాలను చూపొచ్చని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయికి చెందిన ప్రొఫెసర్ శివాజీ గణేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘పాక్షిక అవకలన సమీకరణాలు (పీడీఎఫ్ లు), వైవిధ్య విశ్లేషణ’ అనే […]

Continue Reading

టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

-అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన బండారు యాదగిరి -ప్రధాన కార్యదర్శిగా అనీల్ -కోశాధికారిగా అన్వర్ -ఎలక్ట్రానిక్ విభాగం అధ్యక్షుడిగా ఆసిఫ్ -ప్రధాన కార్యదర్శిగా బసవేశ్వర్ -చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడిగా సిద్ధిక్ -ప్రధాన కార్యదర్శిగా ఈశ్వర్ చవాన్ మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : టియుడబ్ల్యూజే(ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడిగా బండారు యాదగిరి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో గురువారం జిల్లా మహాసభను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ […]

Continue Reading

తిమ్మక్క చెరువుకు సరికొత్త వైభవం

రూ.4.45 కోట్లతో సుందరీకరణ పనులు.. హెచ్ఎండిఏ–సీఎస్ఆర్ నిధులతో బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, హరితవనంతో పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నాం ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణే లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణానికి మరో ఆణిముత్యంగా తిమ్మక్క చెరువు రూపుదిద్దుకోనుంది. రూ.4.45 కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ చెరువు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలవనుందని […]

Continue Reading

పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే నంబర్-1గా తీర్చిదిద్దుతాం 

రూ.21 కోట్లతో 172 దుకాణాల నిర్మాణం వేగవంతం  మేకల మండి, చేపల మార్కెట్, స్లాటర్ హౌస్, ఎస్‌టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ  అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వ్యవసాయం, వాణిజ్యం, ఉపాధి రంగాలకు కొత్త ఊపిరి పోస్తూ పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక, ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రైతులు, వ్యాపారులు, […]

Continue Reading

టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడిగా సయ్యద్ మాజీద్ అలీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా సయ్యద్ మాజీద్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో జరిగిన టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహాసభలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. ఉపాధ్యక్షులుగా శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శులుగా రూమండ్ల అనిల్, బసవేశ్వర్, జాయింట్ సెక్రటరీగా భూపాల్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి లను నూతన కమిటీలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ యూనియన్ […]

Continue Reading

ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్–2026

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశవ్యాప్తంగా అవసరమయ్యే విత్తనాల్లో దాదాపు 60 శాతం వాటా అందిస్తూ, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ గా ఘనత సాధించింద‌ని ఇక్రిశాట్ డీజీ హిమాన్షు పాఠ‌క్ తెలిపారు. హైద‌రాబాద్ ఇక్రిశాట్ లో అసోచామ్ ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను మాజీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ సునీల్ శ‌ర్మ‌తో క‌లిసి ప్రారంభించారు . దేశానికి అవసరమైన […]

Continue Reading

గీతంలో బీబీఏ (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) కోర్సు

బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సహకారంతో ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సహకారంతో హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒక వినూత్నమైన బీబీఏ (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) కోర్సును 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ కోర్సు విద్యార్థులకు అద్భుతమైన విద్యా నైపుణ్యం, ఆచరణాత్మక వ్యాపార నిర్మాణ అనుభవాలను అందించి, వారిని […]

Continue Reading

​తెలంగాణ యాసంగి బియ్యం సేకరణ కోటాను పెంచాలి: ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో జరిగిన వరి ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని, యాసంగి (రబీ) 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను కేంద్ర ప్రభుత్వం సేకరించే బియ్యం కోటాను పెంచాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ​బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ […]

Continue Reading

స్పష్టత, ఆత్మవిశ్వాసాలతో విజయం తథ్యం

ప్రాంగణ నియామకాల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీఎంసీజీ డైరెక్టర్ మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హెచ్ఆర్ ఇంటర్వ్యూలో విజయం సాధించడం అంటే పరిపూర్ణమైన సమాధానాలు ఇవ్వడం కాదని, స్పష్టత, ఆత్మవిశ్వాసం, లక్ష్యంతో స్పందించడమేనని శిక్షణ, మార్గదర్శకత్వం, కెరీర్ గైడెన్స్ (టీఎంసీజీ) సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ స్పష్టీకరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని 2027 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ విద్యార్థుల కోసం ‘హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రశ్నలపై పట్టు సాధించడం’ అనే అంశంపై బుధవారం ఆమె కెరీర్ కు […]

Continue Reading