అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఇంజరాపు పూజ 

ఖమ్మం ఖమ్మం  మండలం పెద్దతండాలో ప్రియదర్శిని మహిళ ఇంజనీరింగ్ కాలేజ్ లో సైబర్ నేరాలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆంశలపై అవగాహన పెంపొందించడానికి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా డీసీపీ ఇంజరాపు పూజ, వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పనులు వేగంగా జరుగుతుంటాయని, అయితే దీంతో […]

Continue Reading

మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద‌పీట‌ వేస్తున్న వైసీపీ ప్రభుత్వం:ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

అడ‌గ‌కుండానే జ‌గ‌న‌న్న వ‌రాలు నాదెండ్ల‌లో ఘ‌నంగా వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం ప్రారంభం గుంటూరు జిల్లా మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద పీట వేస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో వైఎస్సార్ భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని గురువారం ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడు కూడా అడిగితేనే వ‌రాలిస్తాడ‌ని త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు అడ‌గ‌కుండానే ఎన్నో వ‌రాలు ఇస్తున్నార‌ని తెలిపారు. ఇప్పుడు ద‌స‌రా […]

Continue Reading

జగనన్న ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా.. కార్వేటినగరంలో నిర్వహించిన 2వ విడత ఆసరా కార్యక్రమానికి హాజరైన చిత్తూరు జెడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు) ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా గా నవరత్నాలు, అమ్మబడి, ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు, డ్వాక్రా రుణమాఫీ, రైతు భరోసా మొదలైన […]

Continue Reading

సుల్తాన్పూర్, ఐలాపూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చీరల పంపిణీ అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు అమీన్ పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, సుల్తాన్పూర్ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను […]

Continue Reading

దేశం గర్వించ దగ్గ బతుకమ్మ పండుగ_ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని పుల్కల్ లోని గ్రౌండ్ నందు పుల్కల్ మండల మహిళ అధ్యక్షురాలు శివమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఆడపడుచుల ఆట పాటలు కోలాటాలు ఆకాశనంటాయి ముందుగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.జిల్లా చేర్పర్సన్ మంజు శ్రీ జ్యోతిప్రజ్వలన చెననంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరాల పంపిణీ చేశారు.బ తుకమ్మఆట ప్రారంభోత్సవం బ్రహ్మణులచే పూజ కార్యక్రమం నిర్వహించి బతుకమ్మ ఆట ను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైనా […]

Continue Reading

ముత్తంగి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

– ఇస్నాపూర్ పాలకవర్గానికి షోకాజ్ నోటీస్ – సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పటాన్‌చెరు: అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ కార్యదర్శిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తంగి కార్యదర్శి కిషోర్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా, జిల్లా పంచాయతీ అధికారి తనిఖీలో అక్రమ నిర్మాణాలు గుర్తించి, వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తొలగించడంలో నిర్లక్ష్యం […]

Continue Reading

క్రమశిక్షణకే పెద్దపీట… – ఎన్ సీసీ క్యాంపు ప్రారంభోత్సవంలో కల్నల్ ఎస్.కె సింగ్

పటాన్‌చెరు: క్రమశిక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, చెప్పిన సమయానికి తగిన దుస్తులలో క్యాడెట్లు హాజరై ఈ పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరాన్ని (సీఏటీసీ) సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డిలోని 33వ తెలంగాణ ఎన్ సీసీ బెటాలియన్ పాలనాధికారి కల్నల్ ఎస్.కె సింగ్ సూచించారు. పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఎన్ సీసీ క్యాంపును గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలు […]

Continue Reading

పేదలకు భూములు పంచాలంటూ రామచంద్రాపురం,అమీన్ పూర్ ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట బీఎస్పీ నిరసన కార్యక్రమం

రామచంద్రాపురం అర్హులైన భూమిలేని నిరుపేద కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని కేటాయించాలని బీఎస్పీ పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎస్ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఎస్సీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రామచంద్రాపురం, అమీన్ పూర్ ఎంఆర్ ఓ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. పేదలకు మూడు ఎకరాల భూమి కేటాయించాలని , పోడు భూములకు పట్టాలు కల్పించాలని,అసైన్డ్ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ […]

Continue Reading

మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని_మొహ్మద్ జవాద్ అహ్మద్

 ఖమ్మం ఖమ్మం ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి ముస్లిం మతాపెద్దలతో సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై ప్రసంగించారు. మొహ్మద్ జవాద్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని ప్రత్యేకంగా ముస్లింల పట్ల వివక్షత చూపిస్తూ పాలన సాగిస్తుందని.ఆరోపించారు.ఇటీవల అస్సాంలో జరిగిన సంఘటన యావత్ ప్రపంచం చూసింది. అక్కడ గళం విప్పి మాట్లాడిన ముస్లిం మేధావి మౌలానా ఖెలీక్ సిద్దిక్ ను అక్రమంగా […]

Continue Reading

హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆర్యవైశ్య అభ్యర్ధిగా సిద్ధంగా ఉన్న వెంపటి రంగారావు.

ఖమ్మం : హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆర్యవైశ్య అభ్యర్ధులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్య సంఘాల వేదిక అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారని వైశ్య సమాజ సేవకుడు మరియు సాదనారత్నo , వైరా పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర కార్యదర్శి వెంపటి రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు . ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటును చెయ్యకుండా మరియు ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆర్యవైశ్య […]

Continue Reading