మైత్రి క్రికెట్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభం హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల చరిత్ర గలిగిన పటాన్చెరు మైత్రి క్రికెట్ క్లబ్ భవిష్యత్తులోను ఇదే తరహాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి క్రికెట్ క్లబ్ కార్యాలయం, నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో స్టేడియాన్ని పునరుద్ధరించడం […]
Continue Reading