నేడే కేఎస్పీపీ పట్టభద్రుల దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరుకానున్న పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) తొలి పట్టభద్రుల దినోత్సవాన్ని ఆదివారం నాడు గీతం. హెదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3.00 గంటలకు నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. నాయుడు హాజరు కానున్నారు. పబ్లిక్ పాలసీ స్నాతకోత్తర (సీజీ) డిగ్రీచి పూర్తిచేసిన దాదాపు 43 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, కులపతి వీరందర్ సింగ్ చౌహాన్, ఉపకులపతి దయానంద సిద్ధవట్టం,జేఎస్పీపీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *