నేడు బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

Hyderabad politics Telangana

 

మనవార్తలు, శేరిలింగంపల్లి ;

శేరిలింగంపల్లినియోజకవర్గంలోని ఆఫీస్ పెట్టి ఆఫీస్ పెట్టి మియాపూర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన హఫీస్ పెట్ మరియు మియాపూర్ డివిజన్ ల బిజెపి సంయుక్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కాంటెస్టెంట్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేయున్నట్టు తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మియాపూర్ మరియు ఆఫీస్ పెట్ డివిజన్లకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *