దీక చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామ్ రావు

Districts politics Telangana

మనవార్తలు,తెల్లాపుర్

తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరియు కంటేస్తెడ్ కౌన్సిలర్స్. 5 గత రోజులుగా తెల్లాపుర్ మునిసిపాలిటీ లో వున్న సమస్య ల పై  దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాపుర్ మునివిపల్ యూత్ ప్రెసిడెంట్ నావరి సాయి నాథ్ రెడ్డి. మంగలి మహేష్ మంగలి ప్రశాంత్ మమ్మద్ పాషాకౌన్సిలర్స్ భరత్ మరియు మంజల గార్లు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు చేస్తున్న ప్రభుత్వం పట్టిన్చు కోవడం లేదని ధ్వజమెత్తారు .

మన తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరుపున కౌన్సిలర్స్ పావని , సరిత , మయూరి , రామ్ సింగ్ ,కాంటేస్తెడ్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నవారి శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ గౌడ్ బాబు గౌడ్ బల్ రాజ్ గౌడ్, మాధవ రెడ్డి, తూర్పు శ్రీనివాస్ ,దరని రాజు, కోటే రాజు, మంతపురం సురేష్ కుమార్, (మైటీ )సుధాకర్ రెడ్డి, వడ్డే నర్సింహ, కమల్ వినోద్ కుమార్ .సమస్యల మద్దతు గా తెల్లాపుర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *