మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు

Districts politics Telangana

పటాన్చెరు

తెలంగాణ ప్రాంతంలో ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోనీ ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో గల మొహమ్మద్ సుభాని దర్గా ల వద్ద నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదార్ సమర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, ఉప సర్పంచ్ లింగా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరాజ్ ఖాన్, శ్రీనివాస్, హబీబ్, గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, మైనారిటీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *