మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని యలమంచి ఉదయ్ కిరణ్ మరియు టీమ్ సభ్యులు .మియాపూర్లో కేక్ కట్ చేసి శాలువా తో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, కెవి రావు, రాంచందర్, విజయ్ ముధిరాజ్, అశోక్ గౌడ్, భరత్, వెంకటేశ్వరరావు, కృష్ణ, జి.కృష్ణ, సాంబశివరావు, శ్రీనివాసులు, సత్యమూర్తి, సతీష్, శ్రీరామ్, వంశీ, సుబ్బా రాయుడు, సుబ్బారెడ్డి, వీరభద్రరావు, సత్యారెడ్డి, మన్నేపల్లి రాంబాబు, రవిలకుమార్ తండా సభ్యులు కే. శరత్, వంశీ, వినోద్, ప్రణో ఛాయెన్, ప్రణో చౌదరి, శరత్, వంశీ, వినోద్, వినోద్ సి. శివ, ధర్మ, భార్గవ్, అభిజిత్, రాజేష్, బాలు, వంశీ, భార్గవ్, రాజేష్, బాలు, మధు, నాని తదితరులు పాల్గొన్నారు.