మృతుల కుటుంబాలకు ₹30 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్
విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం నింపిన ఆరుగురు విద్యార్థుల మృతి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: వినాయక నిమర్జనంలో విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్చెరు మండలం పెద్దకంజర్ల శిరీష […]
Continue Reading