సారు మాకు న్యాయం చేయండి
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజా చైతన్య గ్రామీణ సాంకేతికత అభివృద్ధి మండలి(capart) పథకం ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వందమంది బాధితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డివిజన్ ఇంచార్జ్ రాధాకృష్ణ పంతులు ఆధ్వర్యంలో బాధితులు తహసీల్దార్ హరిబాబుని కలిసి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ భాస్కరరావు కాపార్ట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100 మంది లబ్ధిదారులకు పట్టాలు […]
Continue Reading