సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో  సత్తా చాటిన పటాన్‌చెరు యువకుడు బచ్చు హేమంత్ ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామిక వాడకు చెందిన యువ బాక్సర్ బచ్చు హేమంత్ ముదిరాజ్ బాక్సింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 5న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50–55 కిలోల బరువు విభాగంలో బచ్చు హేమంత్ ముదిరాజ్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.ఈ విజయంతో బచ్చు హేమంత్ ముదిరాజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు […]

Continue Reading

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి   శ్రీ కేసీఆర్  తో హ్యాట్రిక్ ఎమ్మెల్యేపటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆదివారం ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్   అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. […]

Continue Reading

రాబోయేది మన ప్రభుత్వమే ప్రతి సంక్షేమ పథకాన్ని అమలుపరుస్తాం

ఇది ప్రజా పాలన కాదు.. వెయ్యి రోజుల పీడ పాలన రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు త్వరలోనే చరమగీతం ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని.. గత రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అన్ని […]

Continue Reading

కాలుష్య రహిత పటాన్చెరు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా 3K రన్ – పొల్యూషన్ ఫ్రీ పటాన్‌చెరు సీజన్-2 – రన్ ఫర్ నేచర్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కాలుష్య రహిత పటాన్‌చెరునిర్మాణానికి ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో […]

Continue Reading

మదీనగూడలో ప్రణామ్ హాస్పిటల్స్ పారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ

మనవార్తలు ప్రతినిధి,శేరిలింగంపల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రణామ్ హాస్పిటల్స్ ముందుకు రావడం సంతోషకరమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ అన్నారు .శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలోప్రణామ్ హాస్పిటల్స్ నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవనికి ముఖ్య అతిధిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని […]

Continue Reading

కాంగ్రెస్ మోసపూరిత 420 హామీలపై ఆటో కార్మికుల సమర శంఖం

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో కదం తొక్కిన పటాన్‌చెరుఆటో కార్మికులు వేలాది ఆటోలతో భారీ నిరసన ర్యాలీ.. బిహెచ్ఇఎల్ నుంచి ఇస్నాపూర్ వరకు హోరెత్తిన నినాదాలు.. హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ. 12,000 చొప్పున వెంటనే ఆర్థిక సాయం చేయాలని డిమాండ్.. మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను మోసం చేస్తోందని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ పోరు […]

Continue Reading

ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి

నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి) ఈనెల 26న కౌటిల్య కొలోక్వి నాల్గవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. సృజనాత్మక భాగస్వామ్యం, వాస్తవ ప్రపంచ విధాన సంభాషణల సమ్మేళనంగా ఇది సాగనుంది. విద్యార్ధులే నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విద్యా సదస్సు, పరిపాలన, ప్రజా విధానంలోని కీలకమైన ప్రశ్నలపై చర్చించడానికి పండితులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, […]

Continue Reading