ప్రకృతి హితమే పండుగల పరమార్థం మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రకృతి హితమే పండుగల పరమార్థమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శనివారం పటాన్ చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]
Continue Reading