ప్రకృతి హితమే పండుగల పరమార్థం మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రకృతి హితమే పండుగల పరమార్థమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శనివారం పటాన్ చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

ఆచరణాత్మక అభ్యాసానికి గీతం పెద్దపీట

అధునాతన మైక్రోకంట్రోలర్లు, మెషిన్ లెర్నింగ్ పై రెండు రోజుల కార్యశాల మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల డిమాండ్లను తీర్చడానికి ఇంజనీరింగ్ విద్యార్థులను సిద్ధం చేయడంలో ఆచరణాత్మక, పరిశ్రమ-ఆధారిత అభ్యాసం యొక్క ప్రాముఖ్యతకు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా, స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ కు చెందిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం అధునాతన మైక్రోకంట్రోలర్లపై మెషిన్ లెర్నింగ్ అనే అంశంపై రెండు రోజుల వృత్తి […]

Continue Reading