పీసీఐ-క్యూసీఐ జాతీయ ర్యాంకింగ్ లలో గీతం ఫార్మసీకి ప్రతిష్టాత్మక ‘ఎ’ గ్రేడు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సహకారంతో నాబెట్ (NABET) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ర్యాంకింగ్, ఫార్మసీ కళాశాలల రేటింగ్ (తొలి ఎడిషన్)లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని హైదరాబాదు, విశాఖపట్నంలోని రెండు ఫార్మసీ స్కూళ్లు అత్యున్నత రేటింగ్ అయిన ప్రతిష్టాత్మక ‘ఎ’ గ్రేడును సాధించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాయని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.ఎస్. […]

Continue Reading

ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి, రామచంద్రాపురం : అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ వివరాలు నమోదు చేయించుకునేలా మరింత అవగాహన కల్పించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భారతీ నగర్, రామచంద్రపురం డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు […]

Continue Reading

మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో ఆధునిక సాంకేతికతతో మెరుగైన ఫలితాలు

ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణతో సురక్షిత చికిత్స సాధ్యం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య కొండేటి డాక్టర్ సవిత్ర శాస్త్రి బి.వి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధుల భారము రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య సాంకేతికతతో చికిత్సలు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి స్పైన్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య కొండేటి , సీనియర్ […]

Continue Reading

రూ.13 కోట్లతో 172 నూతన దుకాణాల నిర్మాణం వేగవంతం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు.గురువారం పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏపూరి శివానందం మాట్లాడుతూప్రస్తుతం 13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను […]

Continue Reading

ఆగస్టు 10నపటాన్‌చెరులో బోనాల పండుగ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్‌చెరు పట్టణంలో ఆగస్టు 10వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై బుధవారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్‌చెరు

ఎస్ఐఆర్ లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం స్థానికంగానే ఓటరు నమోదు చేయించుకోండి  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: మినీ ఇండియగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఇతర రాష్ట్రాల ఓటర్లు స్థానికంగానే తమ ఓటు వివరాలను నమోదు చేసుకుని పటాన్‌చెరు నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ […]

Continue Reading

క్యాసారంలో బీజేపీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన గోదావరి అంజిరెడ్డి

గోదావ‌రి అంజిరెడ్డి స‌మ‌క్షంలో బీజేపీలోకి చేరిన యువ‌కులు, మ‌హిళ‌లు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భార‌తీయ జ‌న‌తా పార్టీ సిద్దాంతాల‌కు ఆక‌ర్షితులై స్వ‌చ్చంధంగా పార్టీలో చేర‌డం సంతోషంగా ఉంద‌ని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు . సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని క్యాసారం గ్రామంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పలువురు మహిళలు, యువకులు పార్టీలో చేరారు.పార్టీలో చేరిన‌ ప్రతి ఒక్కరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సేవ, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న బీజేపీ […]

Continue Reading

వెలిమల గ్రామంలో సర్ ఓటర్ అవగాహన సదస్సు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడానికి, కొత్త ఓటర్ల నమోదును ప్రోత్సహించడానికి, తప్పులను సరిదిద్దడానికి అవగాహన సదస్సులు నిర్వహించ‌డం అభినంద‌నీయ‌మ‌ని తెల్లాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మ‌న్ రాములు గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ముత్తంగి డివిజన్ ప‌రిధిలోని వెలిమ‌ల గ్రామంలో తాజా మాజీ కౌన్సిల‌ర్లు సుచ‌రిత‌,కొమ‌ర‌య్య‌, ప‌ట్లోళ్ళ ర‌వీంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఓట‌రు అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. అర్హులైన ఓట‌ర్లు త‌మ […]

Continue Reading

భారత వాయుసేనలో చేరండి

గీతం విద్యార్థులకు పిలుపునిచ్చిన ఐఏఎఫ్ అధికారి దీపక్ భరద్వాజ్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో అధికారులుగా లేదా అగ్నివీరులుగా చేరి దేశ సేవ చేయాలని గీతం విద్యార్థులను భారత వాయుసేనకు చెందిన మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దీపక్ భరద్వాజ్ ప్రోత్సహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘భారత వైమానిక దళ నియామకం: అభివృద్ధి వాహనం – వృత్తి మార్గదర్శనం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఐఏఎఫ్ సహకారంతో, గీతం […]

Continue Reading

గీతం నృత్య స్టూడియోలను ప్రారంభించిన కళైమామణి నందిని రమణి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పండితురాలు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళైమామణి నందిని రమణి, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం కొత్తగా స్థాపించిన నృత్య స్టూడియోను సోమవారం ప్రారంభించారు. ఈ అత్యాధునిక సౌకర్యాలు, కళా విద్యను బలోపేతం చేయడానికి, సృజనాత్మక అభ్యాసం, కళాత్మక నైపుణ్యం కోసం విద్యార్థులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి గీతం నిరంతర నిబద్ధతను […]

Continue Reading