రేపటి నుండి తెరుచుకొనున్న శిల్పారామం…
రేపటి నుండి తెరుచుకొనున్న శిల్పారామం… హైదరాబాద్: కాంక్రీట్ జంగిల్ గా మారిన శిల్పారామం నగర వాసులు పల్లె అందాలతో, గ్రామీణ వాతావరణంతో అలరించేది. కానీ లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా సందర్శకులను అనుమతిoచలేరు.తెలంగాణ లో లాక్ డౌన్ పూర్తి స్థాయి లో ఎత్తి వేసిన నేపధ్యం లో మాదాపూర్ లో నెలకొని ఉన్న శిల్పారామం సందర్శకుల కోసం సోమవారం నుండి తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. పచ్చని ప్రకృతి అందాలతో , కొత్తగా రకరకాల […]
Continue Reading