ప్రజాసంగ్రామ యాత్రలోఈటెల రాజేందర్ ను కలిసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ 15వ రోజు పాదయాత్రలో భాగంగా హుజూజునగర్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని కలువడం జరిగింది. గత 15రోజులనుండి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రలో బొల్లారం మున్సిపల్ నుండి తనకు అంగవైకల్యం వున్నా కూడా పార్టీ కోసం ఎదుగుదల […]

Continue Reading

గ్రామ పంచాయతీలకు జీఎంఆర్ ఫౌండేషన్ చేయూత

పటాన్ చెరు మాట ఇస్తే మడమతిప్పని నేతగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిన్నారం మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీలకు 11 లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్ ట్యాంకర్లను అందజేశారు. శనివారం పటాన్చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు వీటిని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading