ప్రతి ఒక్కరూ విధిగా మెక్కలను నాటాలి….

పటాన్ చెరు: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు. పటన్ చెరు  మండల పరిధిలోని బచ్చు గూడెం,ఇంద్రేశం, రామేశ్వరంబండ గ్రామాల సర్పంచులతో మొక్కలు నాటారు.గ్రామాలలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీ లు విచ్చేసి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ […]

Continue Reading

ఇంద్రేశం తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్…

ఇంద్రేశం తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ … పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంద్రేశం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆరు నెలల పాటు జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించడం తో బుధవారం గ్రామ పంచాయితీలో ఇన్చార్జి ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వార్డు సభ్యులలో సీనియర్ […]

Continue Reading