జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్

మనవార్తలు ,బొల్లారం మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం […]

Continue Reading

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి అని, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత నెల 29వ తేదీన అమీన్ పూర్ మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి దేవదానం గ్రామ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వబోగా, ఎమ్మెల్యే ఆ వినతి […]

Continue Reading