వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….. హైదరాబాద్: వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్​ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో రాష్ట్రాలు మారినప్పుడల్లా రిజిస్ట్రేషన్​ ఫీజులు, రోడ్​ టాక్స్​లు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. వన్​ నేషన్​-వన్​ పర్మిట్​ విధానంలో భాగంగా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేని రాకపోకలకు అవకాశం కల్పించాలని ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్దం చేస్తోంది. […]

Continue Reading

తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు…

తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు… హైదరాబాద్‌: వ్యాక్సిన్ల కొరతతో జనం అవస్థలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్‌ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారి వివరాల వారీగా ఆయా జిల్లాలకు ఇక్కడి నుంచి టీకా పంపిణీ చేయనున్నారు. టీకా కొరత వేధిస్తుండటంతో ఈ రోజు అనేకమంది టీకా కేంద్రాలకు వచ్చి వెనుదిరగాల్సిన పరిస్థితులు […]

Continue Reading

టీ టైమ్ ఇప్పుడు మన పటాన్ చేరులో….

టీ టైమ్ ఇప్పుడు మన పటాన్ చేరులో…. పటాన్ చెరు: దేశంలోనే అత్యంత నాణ్యమైన తేయాకు తోటల నుండి సేకరించిన తేయకు పొడితో అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో చాయ్ అందించడం జరుగుతుంది. సుమారు 20 రకాల టీలు ఇక్కడ లభిస్తాయి. దీంతోపాటు పలురకాల మిల్క్ షేక్ లు, కూలర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా టీ నీ అమితంగా ఇష్టపడే వారికి మేము తప్పకుండా వారి అభిరుచికి అనుగుణంగా టీ లు అందిస్తాము. బ్లాక్ ఆఫీస్ : 29 […]

Continue Reading

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్….

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్…. హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్య లో కేసులు , వందల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోపక్క 45 ఏళ్ల పైబడిన వారికీ వాక్సిన్ అందజేస్తున్నప్పటికీ కేసులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారికీ ఫ్రీ వాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 01 వ తేదీ […]

Continue Reading

వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు…

 వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు… – శ్రీ రామలింగేశ్వర ఆలయంలో హనుమాన్ కి ప్రత్యేక పూజలు పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణం టోల్ గేట్ సమీపంలోని మంజీర క్యాంపస్ లోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కొలువైన హనుమాన్ కి ఆలయ అర్చకులు బస్వరాజ్,మహేష్ ,గణేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలు […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు … – జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ పటాన్ చెరు: అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి […]

Continue Reading

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం..

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం… అషు రెడ్డి హైదరాబాద్: ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుందని డాక్టర్ కేర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్ లో డాక్టర్ కేర్ కోవిద్ కేర్ పేరుతో రూపొందించిన మెడిసిన్ ను వర్థమాన నటి అషురెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు . ప్రివెంటివ్ కేర్, క్యూరెటివ్ కేర్ , పోస్ట్ కోవిద్ […]

Continue Reading

హనుమంతుడి ఆశీస్సులు రాష్ట్రా ప్రజలందరి పై ఉండాలి…

 హనుమంతుడి ఆశీస్సులు రాష్ట్రా ప్రజలందరి పై ఉండాలి… – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ హైదరాబాద్: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారాం హనుమాన్ దేవాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…  వీర హనుమాన్ కరుణా కటాక్షాలు, ఆశీస్సులు రాష్ట్ర, దేశ ప్ర‌జ‌ల‌పై […]

Continue Reading

గీతం స్కాలర్ రమాదేవికి డాక్టరేట్….

గీతం స్కాలర్ రమాదేవికి డాక్టరేట్…. హైదరాబాద్: సవరించిన ఏరియా జనరేషన్ టెక్నిక్ తో సమర్థవంతమైన చిత్రాన్ని ఆవిష్కరించడంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థిని వి.రమాదేవిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . […]

Continue Reading

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి… హైదరాబాద్: కరోనా సమయంలోనూ ప్రభుత్వ శాఖ లతో సమానంగా విధులు నిర్వహించిన జర్నలిస్టు లకు ఎలాంటి సహాయం చేయకపోవటం శోచనీయమని  బిజెపి ఓబీసీ మోర్చా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గడిల శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా లో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు… ప్రైవేట్ ఉపాధ్యాయులతో ,పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఆదుకున్న […]

Continue Reading