పటాన్చెరు లో ఘనంగా విజయదశమి వేడుకలు

పటాన్చెరు విజయదశమి వేడుకలు పటాన్చెరు పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట గల బుద్ధుడి విగ్రహం వద్ద పతాక ఆవిష్కరణ నిర్వహించారు.. అనంతరం ఉత్తర దిక్కున గల జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో పురోహితుల సమక్షంలో శమీ పూజ నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకును ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తరతరాలనుండి వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా పటాన్చెరు పట్టణంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు […]

Continue Reading

చిట్కుల్ గ్రామంలో ఘనంగా వేణుగోపాల స్వామి పల్లకి సేవ,శమీ పూజ

చిట్కుల్ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం విజయదశమి వేడుకలను ఘనంగా జరిగాయి దసరా పండుగను పురస్కరించుకొని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, వేణుగోపాల స్వామి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. కోవిద్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకున్నారు.జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ , ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ […]

Continue Reading

ఎమ్యెల్యేగూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు

పటాన్‌చెరు పటాన్‌చెరులో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.పట్టణం లోని సాకి చెరువు కట్టపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయలు కాపాడేలా ప్రతి ఒక్కరు సద్దుల బతుకమ్మలో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని అతిథులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. పోయిరా బతుకమ్మ ఉయ్యాలో ..మళ్లీ రా […]

Continue Reading

పర్ఫెక్ట్ జిమ్ ని ప్రారంభించిన ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్ఫెక్ట్ జిమ్ ని ప్రారంభించారు కొత్త టెక్నాలిజి తో అప్డేట్స్ వర్షన్ జిమ్ ని నిర్వహికులు నరేష్ సంతోష్ ను ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త టెక్నాలిజి నూతన ఎక్రుమెంటు పెట్టడం అభినందనీయంమని యువత చెడు దారి పట్టకుండా క్రీడలపై దృష్టి సాధించాలని అన్నారు. జిమ్ చేయటం వలన ఆరోగ్యంతో పాటు కరోనా లాంటి […]

Continue Reading

భూ సమస్యల పరిష్కరానికి కదిలిన జిల్లా యంత్రాంగం  

మునిపల్లి రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ,అదనపు కలెక్టర్ వీరారెడ్డి , సిబ్బంది తో కలిసి మంగళవారం నాడు మునిపల్లి మండలం పరిధిలోని గ్రామాల రైతులకు సంబంధించిన ధరణి భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.తహశీల్దార్ల కార్యాలయంలో కంప్యూటర్ లు ఏర్పాటు చేసి ధరణి జి ఏల్ ఏo లో వచ్చిన అర్జీలు,భూముల వివరాలు పరిశీలించారు. పట్టా భూములు ఉన్న రైతుల సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేo దుకు చర్యలు తీసుకున్నారు.భూముల వివరాలు నిషేధిత  […]

Continue Reading

వైయస్సార్ టిపి ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నరాల సత్యనారయణ

ఖమ్మం వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నరాల సత్యనారయణ ని నియమించారు.ఈ సందర్బంగా నరాల సత్యనారయణ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషిచేస్తానని గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు నియమించి , పార్టీ జెండలు ఎగుర వేస్తాము అని అలాగే గడపగడపకు వైయస్సార్ టీపి పార్టీని తీసుకుపోతామని తెలిపారు.

Continue Reading

ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్

పటాన్‌చెరు: సాధారణ అంతర్జాల శోధన పద్ధతులను ఉపయోగించిన నిర్ధారిత సమాచారాన్ని పొందడానికి ఆధునిక విధానాలను రూపొందించి, సిద్ధాంత వ్యాసం సమర్పించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సెర్చ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్ వరించింది. ఈ విషయాన్ని మంగళవారం విడుదల పేర్కొన్నారు. ఉషా రమ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కె .రాజశేఖరరావు మార్గదర్శనంలో పరిశోధనలు చేసి గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి […]

Continue Reading

జిఎస్టీ అధికారుల బెదిరింపుల నుండి కాపాడండి

అనధికారికంగా లక్షలు డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం, అక్టోబర్ 12 : కరోనా కష్ట కాలంలో కట్టిన ఇండ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, జీఎస్టీ కట్టలేదని ఆఫీసుకు పిలిపించి సూపరింటెండెంట్ ప్రసాద్, భరత్ లు బెదిరించారని బిల్డర్ నూకల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ బిల్ రూ. 1.40లక్షల ఫైనే ఉందని అందులో రూ. 80వేలు కడితే మొత్తం చూసుకుంటామన్నారని పేర్కొన్నారు. […]

Continue Reading

హనుమాన్ దేవాలయానికి మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు లక్ష రూపాయల విరాళం.

పటాన్ చెరు ఆపదలో ఉన్నవారికి ఆదుకొంటు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ సేవే లక్ష్యంగా ముందుగు సాగుతున్న పటాన్ చెరు మాజీ సర్పంచ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు.దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే దేవేందర్ రాజు మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామ పంచాయతీలో గల బి హెచ్ ఈ ఎల్ కార్మికుల […]

Continue Reading

సీఎంఆర్ఎఫ్ తో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం

8 లక్షల 66 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారము ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 8 లక్షల 66 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. […]

Continue Reading