ప్రొటెం స్పీకర్ ను కలిసిన నూతన సభ్యులు

మనవార్తలు, రామచంద్రాపురం : పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం నూతనంగా ఎన్నుకొన్న సర్కిల్ బాడీ సభ్యులు ప్రొటెం స్పీకర్ వి భూపాల్ రెడ్డి ని కలిసి ఆశీర్వవాదం తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు కే పరమేశ్వర్, జనరల్ సెక్రెటరీ ఎం భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం ఐలేష్, ఉపాధ్యక్షుడు అమృత్ సాగర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్కని కాజా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బల్ల నర్సింగరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి, బీసీ […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి ప్రతిభా పురస్కారం…

పటాన్ చెరు: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉన్నత విద్య , నెపుణ్యాభివృద్ధి , శాస్త్ర సాంకేతిక – క్రీడలు – యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఉమేష్ నందకుమార్ పాటిల్ ఇటీవల గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జితేంద్ర పాటిల్ను ప్రతిభా పురస్కారంతో సత్కరించారు . యువతను ప్రోత్సహించడంలో భాగంగా , ఆయా రంగాలలో నిర్దిష్ట స్థాయికి చేరుకున్న వారిని ప్రతియేటా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తారని ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ […]

Continue Reading

భారీగా పెరిగిన పసిడి ధర..!

బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే..మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగులు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌లో ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు.. […]

Continue Reading

కంటి వైద్య చికిత్స కు ఆర్థిక సాయం

మనవార్తలు_శేరిలింగంపల్లి: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి రామచంద్రాపురం వాస్తవ్యులైన భాగయ్య చారి కంటి చికిత్స కోసం 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, సాయి వెంకట హర్ష ,తారా సింగ్, షబ్బీర్, శివాజీ చారి, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన కృష్ణ మూర్తి చారి

పటాన్ చెరు : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామం లో నిర్మిస్తున్న శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం నిర్మాణం కొరకు 14,000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ఇంటింటి ప్రచారంలో ముదిరాజ్ యువజన సమాఖ్య ఈటెల గెలుపుకై శ్రమిస్తున్న దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు_శేరిలింగంపల్లి: హుజూరబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గెలుపు కొరకు ఇంటింటికి తిరుగుతూ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ నియోజకవర్గాని చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం చూసి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుండి చక్కటి ఆధారణ లభిస్తుందని తెలిపారు. 33 జిల్లాల నుంచి భారీ ఎత్తున ముదిరాజ్ యువకులు […]

Continue Reading

చిట్కుల్ సర్పంచ్ కు శ్రీశైలం మల్లన్న స్వామి చిత్రపటం బహుకరణ

చిట్కుల్ ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం చిత్రపటాన్ని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కు శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి బహుకరించారు. శ్రీశైలం దేవస్థానంలో పని చేసే పి. విశ్వం సోమవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధును కలిశారు. ఈ సందర్బంగా శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన మల్లికార్జున స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. సర్పంచ్ నీలం మధుకు ప్రేమతో తీసుకొచ్చిన స్వామివారి చిత్రపట జ్ఞాపికను బహుకరించి, శాలువతో […]

Continue Reading

బొల్లారంలో వంద శాతం వ్యాక్సినేష‌న్ కుస‌హకరించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు -కొలన్ రోజా బాల్ రెడ్డి

బొల్లారం కోవిద్ వ్యాక్సినేష‌న్ వంద శాతం విజ‌య‌వంతం చేయ‌డంలో వైద్య సిబ్బంది సేవ‌లు అభినందనీయ‌మ‌ని మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ కొల‌న్ రోజా బాల్ రెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా జిన్నారం మండ‌లం బొల్లారం మున్సిపాలిటీలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వందం శాతం పూర్తి చేసిన వైద్య సిబ్బందిని ఘ‌నంగా స‌న్మానించారు. నిరంత‌రం వ్యాక్సినేష‌న్ విజ‌య‌వంతంకు కృషి చేసిన ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ న‌ర్స్ స్వ‌రూప రాణిని , ఆశా వ‌ర్క‌ర్లను , అంగ‌న్ వాడీ సిబ్బంది సేవ‌ల‌ను […]

Continue Reading

కౌటిల్యా పబ్లిక్ పాలసీ విద్యార్థులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

 ఉద్యమకారుడు ప్రభుత్వాధినేత కావడమే తెలంగాణ అభివృద్ధికి కారణం పటాన్ చెరు: మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు కలలో కూడా ఊహించని పలు సంక్షేమ , అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు చేసి చూపామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశకుమార్ అన్నారు . కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి ‘ విధాన నిర్ణయాలలో నా అనుభవం ‘ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . స్వయాన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు […]

Continue Reading

ఎన్ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పుస్తె మెట్టెల బహుకరణ

చిట్కుల్ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని ఎన్ ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి పుస్తె మెట్టెలు బహుకరించారు. పటాన్ చెరు పట్టణానికి చెందిన బైండ్ల శారద, కృష్ణ దంపతుల కుమార్తె భవాని వివాహం కోసం తమ వంతుగా ఎన్ఎంఎం యువసేన సభ్యులు పుస్తె మెట్టెలు అందించారు. శనివారం  చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా వధువు కుటుంబ సభ్యునికి పుస్తె మెట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ […]

Continue Reading