క్రిస్మస్ కేకుల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 258 చర్చిలకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కేకులను పంపిణీ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ఆయా చర్చిల ప్రతినిధులకు అందజేశారు. నియోజకవర్గంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, […]

Continue Reading

ఉల్లాసంగా బీ.ఆప్టోమెట్రీ ‘ ఫ్రెషర్స్ డే ‘….

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని తొలి బ్యాచ్ బీ . ఆప్టోమెట్రీ విద్యార్థులు ‘ ప్రెషర్స్ డే ‘ వేడుకలను శుక్రవారం ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించే వీలును ఈ వేడుకల నిర్వహణ ద్వారా అధ్యాపకులు కల్పించారు . బెరుకుగా ప్రాంగణంలోకి అడుగిడిన విద్యార్థులకు లభించిన ఈ సాదర స్వాగతం వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడించడమే గాక వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా సృష్టించిందనడంలో […]

Continue Reading

బండల మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ బండల మల్లన్న జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం ఆలయ ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 1, 2 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా జాతర కు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ […]

Continue Reading

గణితంలో ఐదు మేటి ఆవిష్కరణలు భారతీయులవే..

– జాతీయ గణిత దినోత్సవంలో శ్రీవేదభారతి చీఫ్ డాక్టర్ అవధానులు స్పష్టీకరణ మనవార్తలు ,పటాన్ చెరు: సున్నా , దశాంశ సంఖ్య , బెనైరీ సంఖ్యలు , ప్రోగ్రెషన్ , ఇన్ఫినిటీ ( అనంతం ) వంటి ఐదు గొప్ప ఆవిష్కరణలను మన భారతీయులే చేశారని శ్రీవేదభారతి ముఖ్య నిర్వహణాధికారి , నిమ్స్ కంప్యూటర్ విభాగం పూర్వ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ అవధానులు చెప్పారు . గణితశాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతియేటా […]

Continue Reading

జర్నలిస్టు సమస్యలను పరిష్కరించే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

అమీన్ పూర్ లో ఏ.బీ.జే.ఎఫ్ సంగారెడ్డి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం మనవార్తలు , అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్ లో అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా కు సంబంధించిన కార్యవర్గ సమావేశాన్ని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ […]

Continue Reading

రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన _చిట్కుల్‌ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌

మనవార్తలు , పటాన్ చెరు: క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న సహకారంతో ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని చిట్కుల్‌ సర్పంచి నీల మధు ముదిరాజ్‌ తెలిపారు. రామచంద్రాపురానికి చెందిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ హరిబాబు పిల్లలు కారుణ్య, హర్షవర్ధన్‌లు రెజ్లింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడళ్లు సాధించిన సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను శాలువాకప్పి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాకారుల ఉన్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. ఓపెన్‌ కేటగిరిలో […]

Continue Reading

లక్డారం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో వెలసిన అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

డేటా అనలిటిక్స్క పెరుగుతున్న ప్రాధాన్యం…

-ఆతిథ్య ఉపన్యాసంలో గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్ పటాన్ చెరు: వ్యాపార సమస్యను నిర్వచించడం , తగిన మోడళ్ళను ఎంచుకోవడం , పనితీరు కొలమానాలను ఉపయోగించి మూల్యాంకనం చేయడం , పరీక్షించిన మోడళ్ళతో పరిష్కారాలను రూపొందించడం వంటి వివిధ దశలలో డేటా అనలిటిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్ వాసరి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని డేటా సెన్స్ విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందజేయాలనే లక్ష్యంతో […]

Continue Reading

పటాన్ చెరులో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

కెసిఆర్ నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు: ప్రపంచంలోని అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, శాంతి సహనం ప్రేమతో జీవించాలనే మతాలన్నీ చాటిచెప్పాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లు […]

Continue Reading

రిపబ్లిక్ డే పెరేడు గీతం విద్యార్థి ఎంపిక…

మనవార్తలు , పటాన్ చెరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు . గణతంత్ర […]

Continue Reading