తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని తీర్మానించారు. శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లికార్జున శర్మ ల సంయుక్త ఆధ్వర్యంలో* లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ శ్రీకరణ్ బ్యాంకెట్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకు సన్మానం చేసి మెమెంటో తో సత్కరించారు. ఈ సందర్భంగా […]
Continue Reading