ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి: నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు, సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఎల్ఎలకు సర్ పై అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి దామోదర మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గంలో జరుగుతున్న కుట్రపూరిత ఓటు చోరీపై కాంగ్రెస్ శ్రేణులు నిఘా పెట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడటమే ధ్యేయంగా పనిచేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పటాన్ చెరులో పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో జరిగిన సమావేశానికి టీపీసీసీ […]
Continue Reading