రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
15 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన పటాన్చెరు ఎం ఎల్ ఎస్ పాయింట్ వే బ్రిడ్జి ప్రారంభం అతి త్వరలో సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్ లోనూ వే బ్రిడ్జిలు ఏర్పాటు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: రేషన్ డీలర్ల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.స్టాక్ పాయింట్లో ధాన్యం తూకం వేసే […]
Continue Reading