ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి…
మనవార్తలు :
బీజేపీ నాయకులు మాజీ మంత్రీ బాబూ మోహన్ సంగారెడ్డి జిల్లా… చౌటకూర్ మండలo లోని కొర్పోల్ గ్రామం లో గల ఐకేపీ సెంటర్ నీ సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కోసి ఐకేపీ సెంటర్ కు తెచ్చి 45 రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు అని , వర్షం లో తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని రైతులు తమ ఆవేదనను బాబూ మోహన్ తో చెప్పు కున్నారు. బాబూ మోహన్ అక్కడి అధికారులతో మాట్లాడి మూడు రోజులలో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచచరించారు , ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, కొర్పొల్ సీనియర్ నాయకులు బాగన్నా గౌడ్, బచుగుడెం ప్రవీణ్ రెడ్డి, డబ్బి రామకృష్ణ , వడ్ల సతీష్, వడ్ల సుధాకర్ , భాను ప్రకాష్ , వెంకట్, చిన్న , దేవేందర్, సింగూర్ విష్ణూ జోగేపెట్ సాయి, నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…