కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్..
పటాన్ చెరు:
గ్రామ పంచాయతీ స్థాయిలో ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు ఉంటే ఉచిత పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉపేందర్, ఎంపిడిఓ బన్సిలాల్, ఎం పీ ఓ రాజు, ఎంపీటీసీ కుమార్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ యాదవ్, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది గీత, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…