ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి…
మనవార్తలు :
బీజేపీ నాయకులు మాజీ మంత్రీ బాబూ మోహన్ సంగారెడ్డి జిల్లా… చౌటకూర్ మండలo లోని కొర్పోల్ గ్రామం లో గల ఐకేపీ సెంటర్ నీ సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కోసి ఐకేపీ సెంటర్ కు తెచ్చి 45 రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు అని , వర్షం లో తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని రైతులు తమ ఆవేదనను బాబూ మోహన్ తో చెప్పు కున్నారు. బాబూ మోహన్ అక్కడి అధికారులతో మాట్లాడి మూడు రోజులలో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచచరించారు , ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, కొర్పొల్ సీనియర్ నాయకులు బాగన్నా గౌడ్, బచుగుడెం ప్రవీణ్ రెడ్డి, డబ్బి రామకృష్ణ , వడ్ల సతీష్, వడ్ల సుధాకర్ , భాను ప్రకాష్ , వెంకట్, చిన్న , దేవేందర్, సింగూర్ విష్ణూ జోగేపెట్ సాయి, నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…