ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి…
మనవార్తలు :
బీజేపీ నాయకులు మాజీ మంత్రీ బాబూ మోహన్ సంగారెడ్డి జిల్లా… చౌటకూర్ మండలo లోని కొర్పోల్ గ్రామం లో గల ఐకేపీ సెంటర్ నీ సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కోసి ఐకేపీ సెంటర్ కు తెచ్చి 45 రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు అని , వర్షం లో తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని రైతులు తమ ఆవేదనను బాబూ మోహన్ తో చెప్పు కున్నారు. బాబూ మోహన్ అక్కడి అధికారులతో మాట్లాడి మూడు రోజులలో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచచరించారు , ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, కొర్పొల్ సీనియర్ నాయకులు బాగన్నా గౌడ్, బచుగుడెం ప్రవీణ్ రెడ్డి, డబ్బి రామకృష్ణ , వడ్ల సతీష్, వడ్ల సుధాకర్ , భాను ప్రకాష్ , వెంకట్, చిన్న , దేవేందర్, సింగూర్ విష్ణూ జోగేపెట్ సాయి, నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…