Districts

మొక్కలు నాటిన కార్పొరేటర్…

మొక్కలు నాటిన కార్పొరేటర్…

మనవార్తలు, రామచంద్రాపురం :

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా శనివారం రోను రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్ పర్యావరణాన్ని రక్షించడానికి రామచంద్రా పురం సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్ లో మొక్కలను నాటడం జరిగింది.ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు ఒక చెట్టు నాటడం వల్ల చాలా ఉపయోగకరం అని తెలిపారు.ఇప్పుడు ఉన్న కోవిడ్ లో ప్రజలు ఎంత తీవ్రంగా ఆక్సిజన్ సమస్య వాళ్ళ చనిపోవడం చూస్తున్నారు.చెట్లు ఉండడంతో ఆక్సిజన్ కొరత ఉండదు అని మంచి ఆరోగ్యాకరంగా మొక్కలు నాటి ఆరోగ్యాంగా ఉండాలి అని కార్పొరేటర్ కోరారు.

Venu

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago