రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకోం…
– బిజెపి నాయకులు బలరాం
పటాన్ చెరు:
రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకునేది లేదని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు బలరాం డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం రామచంద్రపురం పట్టణంలో రైతు గోస పోరు దీక్ష కార్యక్రమం నిర్వహించారు.
రైతు గోస పోరు దీక్ష కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు బలరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిం చి కొనుగోలు చేయాలని , రైతులకు చెల్లించాల్సిన రైతు బంధు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ దీక్షను కొనసాగించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…