Categories: Districts

కరోనా గురించి అధైర్య పడకండి…

కరోనా గురించి అధైర్య పడకండి…
– సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి
– ప్రతి ఒక్కరు మాస్కులు. భౌతిక దూరం పాటించాలి
మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి
పటాన్ చెరు:
కరోనా వస్తే ఏం చేయాలి ,ఏం చేస్తున్నాం కరోనా విజృంభిస్తున్న కొద్దీ .. మనలో అందోళనతో పాటు అనుమానాలు , అపోహలు పెరిగిపోతున్నాయి . ఏం చేయాలి , ఎలా చేయాలి అన్న దానిపై ఒక్కోచోట ఒక్కోలా వినిపిస్తుండేసరికి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం దీనికంతటికీ ఒకటే మందు ధైర్య మని మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి అన్నారు.

ఏద కంగారు పడకుండా కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే కరోనా రాకుండా సరైన డెసిషన్ తీసుకోవాలన్నారు . ముఖ్యంగా ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధి సోకకుండా ఉండవచ్చని ప్రతిరోజు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చాలామంది అధైర్య పడుతున్నారన్నారు. మన దృష్టిని సోషల్ మీడియా. టీవీలో వచ్చే వార్తలపై పెట్టవద్దని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజానిజాలను గమనించాలన్నారు. ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని. మనము తీసుకునే ఆహార పదార్థాల్లో లభించే పోషక పదార్ధాలు కల ఆహారాన్ని తీసుకోవాలని నాకు ఏమైతది అనే భావనతో ఉండకూడదన్నారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి ఒకరికి ఒకరికి మధ్య భౌతిక దూరం పాటించడంతో కరోనా ను కట్టడి చేయొచ్చని ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.

Venu

Recent Posts

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

15 hours ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

1 day ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

2 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

2 days ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

3 days ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

3 days ago