Districts

పొలంకు వెళ్ళే రస్తా ను కబ్జా చేసిన బైలుప్పల గ్రామ సర్పంచ్

_బ్రిటిష్ కాలం నాటి రస్తా కు ట్రాక్టర్లు అడ్డు పెట్టి దారి మల్లించిన సర్పంచ్ _జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి…

2 years ago

ఎమ్మిగనూరులో వర్షాలకు రోడ్లు చిద్రం… తాగునీటిలో మురికి నీరు వస్తుందంటూ కాలనీవాసుల ఆవేదన

ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు శివారు కాలనీ రోడ్లు చిత్తడి గా మారి…

2 years ago

మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ శాంతియుత ర్యాలి

ఎమ్మిగనూర్,మనవార్తలు ప్రతినిధి : మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూల్ జిల్లా,ఎమ్మిగనూరు పట్టణంలో దళిత క్రైస్తవ సంఘాలలు ధర్నా చెప్పట్టారు పట్టణ పాస్టర్స్…

2 years ago

మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారు…

2 years ago

సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో విజేతగా నిల్చిన ముకుందాపురం క్రీడాకారులు

_క్రీడాకారులను అభినందించిన పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్టేల్ లెవెల్ ఛాంపియన్ షిప్ వాలీబాల్ పోటీల్లో…

2 years ago

డిఆర్ఓ ను సన్మానించిన పట్నం మాణిక్యం.

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : డిఆర్ఓ గా పదోన్నతి పొంది నియమితులైన మెంచు నగేష్ బుధవారం తన కార్యాలయంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం శాలువాతో…

2 years ago

విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానం సంపాదించుకోవాలి తహసీల్దార్ రాజయ్య

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి : గురుకుల పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ జీపీఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని పుల్కల్ మండల తహసీల్దార్ రాజయ్య అన్నారు…

3 years ago

రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎలతో ఉత్తమ ఫలితాలు సాధించాలి _ఎర్రగోల చంద్రశేఖర్

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : రాబోవు వార్షిక పరీక్షల్లో విద్యార్థుల అత్యుత్తమ జిపిఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎర్రగోల చంద్రశేఖర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం…

3 years ago

ప్రేమకు ,శాంతికి ,ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు ప్రతిక _ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : ప్రేమకు శాంతికి ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు గొప్ప ప్రతిక అని ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .…

3 years ago

అట్టహాసంగా ముగిసిన అథ్లెటిక్ మీట్

_విజేతలకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థిని విద్యార్థులు _హోరాహోరీగా ముగిసిన ముగింపు పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి…

3 years ago