Andhra Pradesh

మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ శాంతియుత ర్యాలి

ఎమ్మిగనూర్,మనవార్తలు ప్రతినిధి :

మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూల్ జిల్లా,ఎమ్మిగనూరు పట్టణంలో దళిత క్రైస్తవ సంఘాలలు ధర్నా చెప్పట్టారు పట్టణ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాను,దళిత క్రైస్తవ కొ-కన్వీనర్ పి.ఆశీర్వాదం, దళిత క్రైస్తవ కౌ-కన్వీనర్ బి. పాస్టర్ ప్రసాద్,కె అనిల్ కుమార్ ,అడ్వొకేట్ ఎస్. ఆనంద్, ఎమ్మిగనూర్ తాలూకా పాస్టర్స్ సెకరేటరీ పాస్టర్. ప్రేమ్ కుమార్ లు పాల్గొని వర్షాన్ని లెక్కచేయకుండా భారీగా తరలి వచ్చిన దళిత క్రైస్తవులతో ఎంబి చర్చి నుండి బంగారు బజార్,గాంధీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి,నినాదాలు చేశారు. అనంతరం సోమప్ప సర్కిల్, వైఎస్సార్ సర్కిల్, శివ సర్కిల్ మీదుగా మండల తహసీల్దార్ కు కార్యాలయంకు చేరుకుని తహసీల్దార్ కు శాంతియుత ర్యాలి ద్వారా మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ( క్రిస్టియన్లు) బహిరంగంగా రెండు రెండున్నర నెలలు నుండి ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్ లో కుకి, నాగ తెగకు పై ప్రాణాలపై, మనలపై ఆవాసాలపై, ప్రార్ధన మందిరాలపై మైంత హంతకముకలు హింస కాండను కొనసాగిస్తున్నారని, చర్చలే టార్గెట్ గా నెలలో 289 చర్చిలను ద్వంసం చేసి నిప్పుకు గురయ్యారు. ఇద్దరు మహిళలను భారత దేశానికి దాడులకు పాల్పడుతున్నారన్నారు, ఈ నేపద్యంలో మణిపుర్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, ఈ సంఘటనకు కేంద్ర ప్రభుత్వం భాద్యత మణిపుర్ మరణ హోమం పై “సీట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేసి అమానవీయ సంఘటనలకు కారకులైన వారిని వెంటనే ‘ గుర్తించి అరెస్ట్ చేసి చట్ట కఠిన చర్యలు తీసుకొని భారత దేశంలో దళిత, గిరిజన, ప్రజాసామ్యాన్ని కాపాడాలని ప్రార్ధనలు క్రైస్తవులకు కల్పించాలని డిమాండ్ చేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

56 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago