Andhra Pradesh

మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ శాంతియుత ర్యాలి

ఎమ్మిగనూర్,మనవార్తలు ప్రతినిధి :

మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూల్ జిల్లా,ఎమ్మిగనూరు పట్టణంలో దళిత క్రైస్తవ సంఘాలలు ధర్నా చెప్పట్టారు పట్టణ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాను,దళిత క్రైస్తవ కొ-కన్వీనర్ పి.ఆశీర్వాదం, దళిత క్రైస్తవ కౌ-కన్వీనర్ బి. పాస్టర్ ప్రసాద్,కె అనిల్ కుమార్ ,అడ్వొకేట్ ఎస్. ఆనంద్, ఎమ్మిగనూర్ తాలూకా పాస్టర్స్ సెకరేటరీ పాస్టర్. ప్రేమ్ కుమార్ లు పాల్గొని వర్షాన్ని లెక్కచేయకుండా భారీగా తరలి వచ్చిన దళిత క్రైస్తవులతో ఎంబి చర్చి నుండి బంగారు బజార్,గాంధీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి,నినాదాలు చేశారు. అనంతరం సోమప్ప సర్కిల్, వైఎస్సార్ సర్కిల్, శివ సర్కిల్ మీదుగా మండల తహసీల్దార్ కు కార్యాలయంకు చేరుకుని తహసీల్దార్ కు శాంతియుత ర్యాలి ద్వారా మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ( క్రిస్టియన్లు) బహిరంగంగా రెండు రెండున్నర నెలలు నుండి ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్ లో కుకి, నాగ తెగకు పై ప్రాణాలపై, మనలపై ఆవాసాలపై, ప్రార్ధన మందిరాలపై మైంత హంతకముకలు హింస కాండను కొనసాగిస్తున్నారని, చర్చలే టార్గెట్ గా నెలలో 289 చర్చిలను ద్వంసం చేసి నిప్పుకు గురయ్యారు. ఇద్దరు మహిళలను భారత దేశానికి దాడులకు పాల్పడుతున్నారన్నారు, ఈ నేపద్యంలో మణిపుర్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, ఈ సంఘటనకు కేంద్ర ప్రభుత్వం భాద్యత మణిపుర్ మరణ హోమం పై “సీట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేసి అమానవీయ సంఘటనలకు కారకులైన వారిని వెంటనే ‘ గుర్తించి అరెస్ట్ చేసి చట్ట కఠిన చర్యలు తీసుకొని భారత దేశంలో దళిత, గిరిజన, ప్రజాసామ్యాన్ని కాపాడాలని ప్రార్ధనలు క్రైస్తవులకు కల్పించాలని డిమాండ్ చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago