అబి శ్రీ సత్యం గుంటికి వరల్డ్ వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గౌరవం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: యువ పారిశ్రామికవేత్తగా సాధించిన ఘనతకు గాను, వరల్డ్ వండర్స్ రికార్డ్స్ శ్రీ అబి శ్రీ సత్యం గుంటికి ఈ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. భవనంలో 48 అడుగుల ఎత్తుతో అత్యంత ఎత్తైన సంఖ్యా సంకేత ఫలకాన్ని ఏర్పాటు చేసినందుకు గాను, వారు ఈ సర్టిఫికెట్‌తో ఆయనను గౌరవిస్తున్నారు.ఇతర పిల్లలకు స్ఫూర్తినిచ్చేలా భవనాలను నిర్మించడంలో ఆయనకున్న ప్రతిభ కారణంగా, ఆయనను పారిశ్రామికవేత్త అని ఎందుకు పిలుస్తారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, ఈ అబి శ్రీ […]

Continue Reading

మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ కు బుద్ది చెప్పుతాం బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : మహిళా రిజర్వేషన్ బిల్లు ను మోదీ ప్రభుత్వం తీసుకోవస్తే కాంగ్రెస్ అడ్డుకొని మహిళా ద్రోహిగా మరిందని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మహిళా ఆగ్రహ యాత్ర , కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూమహిళలు, దళితులు, గిరిజనులు చట్టసభల్లో అడుగు పెట్టకుండా కాంగ్రెస్ దశాబ్దాలుగా […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ : సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సేవాదళ్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న “సమర్థ-శిక్షణ శిబిరం”లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ ,యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.అనంతరం శ్రీ […]

Continue Reading

క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం డిప్యూటీ లేబర్ కమిషనర్ (డిసిఎల్) రవీందర్ రెడ్డి

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వర్ధిల్లాలి శ్రమ సంస్కృతిని గౌరవిద్దాం సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలు తోషిబా టీం,రన్నర్ సినర్జీ టీం మేడే సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : కార్మికులు రోజువారి విధుల్లో మునిగిపోయి ఒత్తిడికి లోనవుతుంటారని అప్పుడప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డిప్యూటీ లేబర్ కమిషనర్ (డిసిఎల్) రవీందర్ రెడ్డి అన్నారు.మేడే శ్రామికోత్సవాల […]

Continue Reading

వ్యాపార నిర్ణయంలో ఏఐ&ఎంఎల్ వినియోగంపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు & యంత్ర అభ్యాసం’పై మే నెల 25 నుంచి 29వ తేదీ వరకు, ఐదు రోజుల ఆన్ లైన్ ఆచారణాత్మక కార్యశాల (యాజమాన్య వికాస కార్యక్రమం – ఎండీపీ)ను నిర్వహిస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఆధునిక వ్యాపార నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) యొక్క పెరుగుతున్న […]

Continue Reading