మనవార్తలు ,శేరిలింగంపల్లి:
ఈ నెల 27వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మియపూర్ నరేం గార్డెన్ లో నిర్వహిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సర్వసభ్య సమావేశానికి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైకు ర్యాలీగా బయలు దేరారు . అనంతరం మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్న, మన ముఖ్యమంత్రి తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించిందని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమ స్థానం నుంచి రాజకీయ పార్టీగా మార్చిన ఘనుడు తెలంగాణ గాంధీ కేసీఆర్ అని మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక యువజన టీఆరెఎస్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్,మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…