శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడని, ఆయన చూపిన మార్గంలో నడవాలని బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. శేరిలింగంపల్లినియోజకవర్గంలో ని హఫీజ్ పెట్ డివిజన్ లో గల మైత్రి నగర్ లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్బంగా వివేకానంద విగ్రహానికి మియాపూర్ బిజెపి సీనియర్ నాయకులు గుండే గణేష్ ముదిరాజ్ పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, భారత దేశ ఖ్యాతిని, సంస్కృతి సాంప్రదాయాల విలువలను ప్రపంచంచానికి చాటిచెప్పిన మహనీయుడు, గొప్ప ఆదర్శవంతుడు ఆయిన స్వామి వివేకానంద జయంతి సందర్బంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…