మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
జాతీయ మునవ హక్కులు మరియు సామజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా శంకరొళ్ల సురేష్ మురింగ్ ని తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు.మెహతాబ్ రాయ్ నియమించారు. ఈ సందర్భంగా సురేష్ ముదిరాజ్ మాట్లుడుతు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సమ్మవంద్రంగా నిర్వహిస్థానని, మానవ హక్కుల సాధనకై తనవంతు కృషి, చేస్తానని తెలిపారు. మనవ వనరులు, సామజిక స్వాయ సంఘం జిల్లా కేంద్రంగా పని చేస్తుందని, ఎప్పుటి కప్పుడు మానవ వనరుల రక్షణకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…