శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ కు చెందిన శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ ను నియమించినట్లు ఆయన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ఆదేశాలు జారిచేయగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ సురేష్ ముదిరాజ్ కు నియామక పత్రం అందజేశారు.తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్థానాన్ని ఆయన తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…