Telangana

పదో తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ

– విద్యా హై స్కూల్ లో పూసిన కుసుమాలు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రాథమిక దశలోనే విద్యా ప్రతిష్టంగా ప్రతిష్ఠంగా ఉండాలి. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మిన స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తులు పొన్నాడ సారధ్యంలో విద్యార్థులు దూసుకుపోతున్నారు. ఈ సారి వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గణనీయమైన మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి స్కూల్ కు ఉన్న విద్యా అనే పేరును నిలబెట్టారు. అంకుటిoత దీక్షా, పట్టుదల, కష్టపడే మనస్తత్వం ఉన్న అధ్యాపక బృందం, సాధించాలనే పట్టుదల గల విద్యార్థులు ఉండడం వల్లే ఈ ఫలితాలు రావడానికి కారణమయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈసారి మంచి ఫలితాలు సాధించిన నీతు చౌదరి 576, రoషా ఖాన్ – 555, పి. స్రవంతి – 544, రహీమా భాను – 539, సందీప్ – 527, ఫయీజ్ హుస్సేన్ – 510, జె. గీతిక – 503, సబిత – 501 విద్యార్థులతో పాటు విజయం సాధించిన విద్యార్థులoదరిని త్రిమూర్తులు అభినందించారు.

కార్పొరేట్ సంస్థల కు ధీటుగా ఫలితాలు – త్రిమూర్తులు పొన్నాడ

పెరుగుతున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకొని కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా తమ స్కూల్ విద్యార్థులు విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికనుగుణగా విద్యా బోధన చేస్తున్న తమ బృందానికి ఎప్పటికప్పుడు సరైన సూచనలిస్తూ అన్నిరంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago