మనవార్తలు , పటాన్ చెరు:
పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు తన సొంత నిధులతో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంన్ని నిర్మించారు.ఈ ఆలయ దేవతా ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట లకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు ఎల్లమ్మ దేవతా ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు మాదిరి తులసిలక్ష్మి దేవేందర్ రాజు ముదిరాజ్ దంపతుల చేతుల మీదుగా జరుగుతుంది అని తెలిపారు.
9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షబందనం, పంచకవ్యసనం, జలాదివాసం కార్యక్రమాలు ఉంటాయి. సాయత్రం : అంకురారోపణ, దేవత ఆవాహన, అగ్నిప్రతిష్ఠపన, క్షీరాదీవాసం నిర్వహించబడుతుంది. 10వ తేదీ ఉదయం 8 గంటలకు సర్వలోచద్రమండలి పూజా, దేవతహోమాలు, ధన్యాదివాసము, సాయత్రం హోమాలు చతుర్వేధ స్వస్తి, అదివాసాలు, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయనాదివాసు, 11వ తేదీ ఉదయం 8 గంటలకు దేవాతప్రతిష్ఠ, కళ్యానాము, పూర్మహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని దేవేందర్ రాజు ముదిరాజ్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో నందన్ రతన్ ప్రైడ్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రమణ రెడ్డి, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…