సికింద్రాబాద్ ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ మీటింగ్ సికింద్రాబాద్ పరిధిలోని డైమండ్ పాయింట్లో విజయవంతంగా కొనసాగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.బి.ఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ నరేంద్ర కుమార్ డిప్యూటి జనరల్ సెక్రటరీ శ్రీనివాస చారి హాజరయ్యారు అనంతరం సభ్యుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు యూనియన్ జనరల్ సెక్రటరీ అంజిల్ ప్రెసిడెంట్ సజో జోష్ లు సెంతిల్ కుమార్ మెట్టుశ్రీధర్ ఆనంద్ కుమార్ లు తెలిపారు . మరియు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంధర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అంజిల్ మాట్లాడుతూ సభ్యుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడు సహకరిస్తుందని మన ఐక్యతే మనబలమని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన మెట్టుశ్రీధర్ను అభినందించారు .
జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…
పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…
పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…
-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…