మానవార్తలు , శేరిలింగంపల్లి :
మానవ సేవే మాధవ సేవా అన్న నానుడిని నిజం చేస్తూ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ కు చెందిన పొలా రంగనాయకమ్మ ట్రస్ట్ కు స్వర మహతి కళాపరిషత్ మరియు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో నిర్వహించిన సృజనోత్సవ్ 2022 పేరుతో అందజేసి సేవారత్న అవార్డ్ ను పి ఆర్ కె ట్రస్ట్ చైర్మన్ పొలా కోటేశ్వరరావు కు గవర్నర్ తమిళీ సై సౌందర రాజన్, భాషా, సాంస్కృతిక శాఖ సలహాదారుడు ఎన్ వి రమణ చారి ల చేతుల మీదుగా అందజేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…