మనవార్తలు , శేరిలింగంపల్లి :
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్ లు ఎంతగానో ఉపయోగపడతాయని సీ ఎం ఆర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం రోజు మదీనగూడ లోని త్రివేణి పాఠశాల క్యాంపస్ లో సైన్స్ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సి ఏ సి నటరాజ్ , సి ఆర్ ఓ సాయి నరసింహారావు మరియు వైస్ ప్రిన్సిపాల్ హిమబిందు ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైన్స్ ఎక్స్పో వేడుకలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థులు రకరకాల నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. కొవిడ్ తరవాత జరిపిన మొదటి వేడుకలో తల్లిదండ్రులు సందర్శకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పిల్లలు తయారుచేసిన నమూనాల గురించి చక్కగా వివరించారు. వెనకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలతో సృజనాత్మకతను బయటకు తీయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేనేజ్మెంట్ ను అభినందించారు.
బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వియత్నాంలోని…
కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కార్మిక శాఖ చలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తాం సిఐటియు…
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి ఈనెల 30న కళాశాలల బహిష్కరణ బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ హైదరాబాద్లో రెండో షోరూమ్ను బంజారాహిల్స్ రోడ్ నెం.10లో…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్: పార్కులు ప్రజల ఆరోగ్యానికి. భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ…