మనవార్తలు ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ బొల్లారం రోడ్డు నందు ఉన్న బస్టాప్ గత కొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న ఆర్ కే వై టీం సభ్యులు తమ సొంత ఖర్చులతో బస్టాప్ ను పునర్ నిర్మించడం జరిగిందని టీమ్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన బస్టాపు ను ప్రారంభింపజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే బస్ స్టాప్ ను ఆర్ కె వై టీం సభ్యులు నిర్మించడం ఎంతగానో సంతోషంగా ఉందని సంతోషిస్తూ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మునుముందు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కమిటీ సభ్యులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వినోద్ రావు. రాఘవేంద్ర రావు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్. లక్ష్మణ్ ముదిరాజ్. ఎం సి రెడ్డి. మాణిక్ . శ్రీనివాస్ యాదవ్. సదానంద్ యాదవ్ .ఎల్లేష్ .రాధాకృష్ణ యాదవ్. వినోద్ యాదవ్. బాబు ముదిరాజ్. సత్తిరెడ్డి,ఆర్. కే. వై కమిటీ సభ్యులు: గుండె గణేష్ ముదిరాజ్. జాజి రావు శ్రీనివాస్. రాము. శ్రీధర్. మల్లేష్. శివ. వంశీ పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…