మనవార్తలు ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ బొల్లారం రోడ్డు నందు ఉన్న బస్టాప్ గత కొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న ఆర్ కే వై టీం సభ్యులు తమ సొంత ఖర్చులతో బస్టాప్ ను పునర్ నిర్మించడం జరిగిందని టీమ్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన బస్టాపు ను ప్రారంభింపజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే బస్ స్టాప్ ను ఆర్ కె వై టీం సభ్యులు నిర్మించడం ఎంతగానో సంతోషంగా ఉందని సంతోషిస్తూ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మునుముందు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కమిటీ సభ్యులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వినోద్ రావు. రాఘవేంద్ర రావు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్. లక్ష్మణ్ ముదిరాజ్. ఎం సి రెడ్డి. మాణిక్ . శ్రీనివాస్ యాదవ్. సదానంద్ యాదవ్ .ఎల్లేష్ .రాధాకృష్ణ యాదవ్. వినోద్ యాదవ్. బాబు ముదిరాజ్. సత్తిరెడ్డి,ఆర్. కే. వై కమిటీ సభ్యులు: గుండె గణేష్ ముదిరాజ్. జాజి రావు శ్రీనివాస్. రాము. శ్రీధర్. మల్లేష్. శివ. వంశీ పాల్గొన్నారు
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…