మనవార్తలు , పటాన్ చెరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశామని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంకలు గుద్దుకుంటున్నరు అయితే నిజంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఎంతో ముందుకు పోయింది,ప్రపంచ దేశాలలో నెంబర్వన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలో ఉండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయమని కార్యకర్తలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే కెసిఆర్ ఒక దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకలేని సంస్కారం లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,ప్రపంచ దేశాలు విశ్వగురువుగ చూసే విధంగా చేసిన భారతదేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ తగలబెట్టడం నిజంగా సిగ్గుచేటు అని బిజెపి జిల్లా నాయకులు టీ. రవీందర్ రెడ్డి అన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…