నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు ..
పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణ పరిధిలోని మంజీరా లో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం లో గత మూడు రోజులుగా జరుగుతున్నా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులను అనుమతించకుండా దేవస్థాన సభ్యులతో అమ్మవారికి వార్షికోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు.
గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…