నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు ..
పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణ పరిధిలోని మంజీరా లో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం లో గత మూడు రోజులుగా జరుగుతున్నా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులను అనుమతించకుండా దేవస్థాన సభ్యులతో అమ్మవారికి వార్షికోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…