_గీతం పరీక్షా కేంద్రంలో 2,635 మంది విద్యార్థుల హాజరు
మనవార్తలు ,పటాన్ చెరు:
జేఈఈ మెయిన్స్ రెండో దశ పరీక్ష శనివారంతో ముగియనుందని , దీనికి 2,635 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు సంగారెడ్డి సిటీ కో – ఆర్డినేటర్ ఇ.జ్యోతిరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈనెల 25 న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు పిస్టుల పద్ధతిలో ( ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలియజేశారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , రుద్రారం ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్టీఏ అబ్జర్వర్గా కె.అరవింద్ , ఫ్లయింగ్ స్క్వాడ్గా మణికంఠం , మోహన్లు వ్యవహరిస్తున్నట్టు జ్యోతిరెడ్డి పేర్కొన్నారు . విశ్రాంత సెనికుడిని ఉప పరిశీలకుడిగా , మరికొంత మందిని పరిశీలకులుగా నియమించి , పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…