_సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే మంచి అవకాశం
మనవార్తలు,రామచంద్రాపురం:
భూమి మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు అర్జించవచ్చు అని సినీ నటి సోనీ చరిస్ఠా అన్నారు. హైదరాబాద్ రామచంద్రాపురంలో భారత్ నిర్మాణ్ సంస్థ తీసుకువచ్చిన నేచర్ వ్యాలీ ప్రాజెక్ట్ బ్రోచర్ ను సంస్థ ప్రతినిధులతో కలిసిఆమె ఆవిష్కరించారు. నారాయణ్ ఖేడ్ లో 250 ఎకరాల్లో మెగా ఫాం ల్యాండ్ వెంచర్ తీసుకువచ్చామని భారత్ నిర్మాణ సంస్థ ఛైర్మన్ గణపతి రెడ్డి తెలిపారు.ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్ లు పూర్తి చేశామని , ఐదో ప్రాజెక్ట్ ఆగ్రో ఫారెస్ట్రీ ఫాంల్యాండ్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆగ్రో ఫారెస్ట్రీఫాం ల్యాండ్ ప్రాజెక్ట్ ను తీసుకువచ్చినట్లు డైరెక్టర్ బాలకృష్ణం రాజు తెలిపారు.భారత్ నిర్మాణ సంస్థ నారాయణ్ ఖేడ్ 250 ఎకారాల్లో నేచర్ వ్యాలీ ప్రాజెక్ట్ హిల్ లోకేషన్ లో లభించిందన్నారు. దీర్ఘ కాలిక పెట్టుబడులు పెట్టేందుకు నేచర్ వ్యాలీ ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్ బెస్ట్ ఆఫ్షన్ అని బాలకృష్ణం రాజు తెలిపారు. ఈ ఫాం ల్యాండ్ లో రెడ్ శాండిల్, మలబార్ ,నీమ్, ఆగర్ వుడ్ మొక్కలు సైతం పెంచేలా ఈ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేశామన్నారు. ప్రతి ఫ్లాట్ కు జియో ట్యాగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కు ఎంట్రీ ఆర్చ్, గెటెడ్ కమ్యూనిటీ ఫాం ల్యాండ్ రిసార్ట్, 33 అడుగుల రోడ్ , విద్యుత్,నీరు, 24 గంటల సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు బాలకృష్ణం రాజు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…