Categories: politics

గీతమ్ లో ఐఈఐ విద్యార్థి విభాగం ప్రారంభం

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఈకణ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ రామేశ్వరరావు, ఐఎస్ఎన్ రాజ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ‘ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) విద్యార్థి విభాగాన్ని” గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐతల తెలంగాణ విభాగం అధ్యక్షుడు బి. బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హెదరాబాద్ (ఎసీసీఐ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు, ఐత్వల పరిశోధన-అభివృద్ధి విభాగం జాతీయ అధ్యక్షుడు ఐ.సత్యనారాయణ రాజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతల విద్యార్థి విభాగం సభ్యత్వం ప్రాముఖ్యత, ఒనగూరే ప్రయోజనాలు గురించి బ్రహ్మారెడ్డి వివరించారు.. ఐఈఐనీ 1920లో స్థాపించారని, మనదేశంలో 15 ఇంజనీరింగ్ విభాగాలలో ఎనిమిది లక్షల నుంది సభ్యులతో 25 కేంద్రాలు ఉన్నాయని, 2,100 విద్యార్థి విభాగాలు దీనికి అదనమని ఆయన చెప్పారు. ఐఈఐ విద్యార్థి విభాగంలో సభ్యత్వం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ రామేశ్వరరావు వివరించడంతో పాటు ఈఎసీసీఐ కార్యకాలను, ఇప్పటివరకు పొందిన ప్రతిష్ఠాత్మక అవార్డుల గురించిన ఓ వీడియోను ఆయన ప్రదర్శించారు. 3రిశోధనలను చేపట్టే విద్యార్థులను ఐఈల ప్రోత్సహిస్తుందని, తగిన నిధులను కూడా నుంజూరు చేస్తుందని. డాక్టర్ సత్యనారాయణ రాజు భరోసా ఇచ్చారు.

ఐఈఐతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని, విద్యార్ధిగా ఉన్నప్పుడు ఉత్తమ పత్ర సమర్పణకు గాను పొందిన బంగారు పతకం వివరాలను ఈ సందర్భంగా గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి గుర్తుచేసుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ అతిథులను స్వాగతించగా, ప్రొఫెసర్ ఈశ్వర్ వందన సమర్పణతో మొగిసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు బి.టెక్. అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago