Categories: politics

గీతమ్ లో ఐఈఐ విద్యార్థి విభాగం ప్రారంభం

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఈకణ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ రామేశ్వరరావు, ఐఎస్ఎన్ రాజ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ‘ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) విద్యార్థి విభాగాన్ని” గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐతల తెలంగాణ విభాగం అధ్యక్షుడు బి. బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హెదరాబాద్ (ఎసీసీఐ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు, ఐత్వల పరిశోధన-అభివృద్ధి విభాగం జాతీయ అధ్యక్షుడు ఐ.సత్యనారాయణ రాజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతల విద్యార్థి విభాగం సభ్యత్వం ప్రాముఖ్యత, ఒనగూరే ప్రయోజనాలు గురించి బ్రహ్మారెడ్డి వివరించారు.. ఐఈఐనీ 1920లో స్థాపించారని, మనదేశంలో 15 ఇంజనీరింగ్ విభాగాలలో ఎనిమిది లక్షల నుంది సభ్యులతో 25 కేంద్రాలు ఉన్నాయని, 2,100 విద్యార్థి విభాగాలు దీనికి అదనమని ఆయన చెప్పారు. ఐఈఐ విద్యార్థి విభాగంలో సభ్యత్వం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ రామేశ్వరరావు వివరించడంతో పాటు ఈఎసీసీఐ కార్యకాలను, ఇప్పటివరకు పొందిన ప్రతిష్ఠాత్మక అవార్డుల గురించిన ఓ వీడియోను ఆయన ప్రదర్శించారు. 3రిశోధనలను చేపట్టే విద్యార్థులను ఐఈల ప్రోత్సహిస్తుందని, తగిన నిధులను కూడా నుంజూరు చేస్తుందని. డాక్టర్ సత్యనారాయణ రాజు భరోసా ఇచ్చారు.

ఐఈఐతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని, విద్యార్ధిగా ఉన్నప్పుడు ఉత్తమ పత్ర సమర్పణకు గాను పొందిన బంగారు పతకం వివరాలను ఈ సందర్భంగా గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి గుర్తుచేసుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ అతిథులను స్వాగతించగా, ప్రొఫెసర్ ఈశ్వర్ వందన సమర్పణతో మొగిసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు బి.టెక్. అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

12 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

12 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

12 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

12 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago