ఇంటర్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులు
నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యే ఇష్టా ప్రత్యేకత
అకాడమిక్ డీన్, ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్,ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యనందిచటమే ఇష్టా ఏ సంస్థల ప్రత్యేకత అని అ సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం 2024 ఇంటర్ ఫలితాలలో ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థ (పటేల్ గూడ – పటాన్ చెరు) బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డీన్, పటాన్ చెరు బ్రాంచ్ ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్, ఇష్టా డైరెక్టర్ కె వినోద్ కుమార్ లు స్టేట్ ర్యాంకు వచ్చిన విద్యార్థులను సన్మానించారు.ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ ఇంటర్మీడియట్లో ఏం మనీషా 466, లావణ్య 465, బైపిసి లో యశస్విని 431,శైలి మోరి 427, హాసిని 425, మరియు సీనియర్ ఇంటర్ లో వేదవతి 986, లావణ్య 984, రాజేశ్వరి 982,నందిత 973, బి వైష్ణవి 971 తోపాటు మా విద్యార్థులు మరెన్నో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ఇష్టా డైరక్టర్ కే వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య, రోజు ఒక గంట పాటు ఆటలు, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన అందించదం, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంచడమే ఐఐటి చుక్కారామయ్య ఇష్ట విద్యాసంస్థల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆ ఉద్దేశంతోనే పటాన్ చెరు, సంగారెడ్డిలో ఈ బ్రాంచ్ లను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు,తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…